21/11/2021.
పంచపది.
అంశం : ద్వాదశ జ్యోతిర్లింగాలు .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శివభక్తులైన శైవులు పుాజించే మహాదేవుడు శివుడు -
లింగాకారంలో ఉద్భవించిన జ్యోతిస్వరుాపుడు.
దేవ, ఋషి, గ్రహ, గణాలు కొలిచే బోళా శంకరుడు.
ప్రసిద్ధమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో జ్యోతిగా నిలిచేడు.
పన్నెండు పవిత్ర పుణ్య క్షేత్రాలలో నెలకొన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించి ధన్యతనొందుమీశ్వరీ ॥
**********::::**:*:::*******************
22/11/2021.
పంచపది : 19.
అంశం : శ్రీ సోమనాధుని జ్యోతిర్లింగం. 1
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ప్రభాస క్షేత్రాన వెలసిన శివుని ప్రథమ జ్యోతిర్లింగ స్వరుాపము.
సౌరాష్ట్ర సోమనాధుని పేరుతో ప్రాచుర్యము.
మృత్యుంజయ మంత్ర జపముతో సర్వరోగ నివారణము.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిచే (1951)
లింగప్రతిష్ఠ , పునర్నిర్మాణ కార్యక్రమము.
1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా గారిచే ప్రారంభోత్సవమైన సోమనాధుని చుాచి తరించుమీశ్వరీ ॥
******************************************
23/11/2021.
పంచపది.20.
అంశం : శ్రీశైల మల్లీశ్వర జ్యోతిర్లింగం: 2.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
పాతాళ గంగయైన క్రిష్ణానదీ తీరము.
ఆది శంకరాచార్యుల శివానందలహరిసారము.
అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన పుణ్య క్షేత్రము.
మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా శివుని ఆవిర్భావము.
శ్రీ భ్రమరాంబికాసహిత
శ్రీశైల మల్లికార్జునుని దర్శించి తరించుమీశ్వరీ ॥
**************************************
24/11/2021.
పంచపదిలో
అంశం : మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..3
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
మధ్యప్రదేశ్ , ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయము.
గర్భగుడిలో తిరగవేసి ఉన్న శ్రీచక్రయంత్రము. దక్షిణాభిముఖ ముఖద్వారం ప్రత్యేకము.
తాంత్రిక మంత్రాలతో ప్రాతఃకాల భస్మాభిషేకము.
మద్యం నైవేద్యంగా, మంత్ర శక్తితో ఉద్భవించిన ఏకైక స్వయంభూ కాలభైరవ జ్యోతిర్లింగము.
అష్టభైరవులు,ఏకాదశరుద్రులు, వేల దేవతా మందిరాలు గల కృష్ణా నదీ క్షేత్ర దర్శనముతో
జీవితమది ధన్యము గద ఈశ్వరీ ॥
***************************************
*పంచపది* విజేతలు.
తేదీ:24.11.21
అంశం *మహాకాళేశ్వర జ్యోతిర్లింగము-3*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
యం వి ధర్మారావు గారు
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
మేకల అనురాధ ప్రసాద్ గారు
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
**********:****:*:*:::****************
25/11/2021.
పంచపదిలో
అంశం : ఓంకారేశ్వర్ జోతిర్లింగం. 4.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
వింద్య పర్వత సానువుల్లో
నర్మదా నదీతీరంలో వెలసిన ఓంకారేశ్వరుడు .
రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్న లింగాకారుడు.
ఓంకారేశ్వర ,అమరేశ్వరు నామాలతో వెలసిన దేముడు .
అన్నపుార్ణ అర్ధాంగిగా కొలవబడుతున్న శివుడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా క్షేత్ర దర్శనంతో
అన్నపుార్ణమ్మ కృపకు పాత్రురాలివికమ్ము ఈశ్వరీ . :
***************:*::*:**********************
పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం.
రావణుడు తన పది తలలను అర్పించి
పుాజించిన ఆలయం.
రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.
జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన డియోఘర్ ప్రదేశం .
కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.
శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥
**************************************
ముాడు చోట్ల గల వైద్యనాధ జ్యోతిర్లింగాల గురించి...
పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం. 1.
సుదర్శన చక్రం ద్వారా విచ్ఛిన్నమైన సతీ- "దాక్షాయని"గుండె భాగం పడిన స్థానమిది.
51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడినది.
సతిని విడువలేని శివుడు నెలకొన్న స్థానమిది
"హర్ధపీత" గా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో
సతి "జయదుర్గ" గా శివుడు "వైద్యనాథ్" గా
పుాజింపబడుచున్నది.
శివుడు పాక్షికంగా మండుతుా జ్యోతిర్లింగేశ్వరునిగా
నెలకొన్న పవిత్ర ప్రదేశాలను దర్శించుమీశ్వరీ.॥
**************************************
పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-2.
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం.
మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
అర్పించి పుాజించిన ఆలయం.
రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.
జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన డియోఘర్ ప్రదేశం .
కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.
శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥
******************************:*::******
పంచపది.
తేదీ:26.11.21
అంశం: శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం-3
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం. 3.
"ఎవరు గొప్ప" అన్న వాదనతో బ్రహ్మ విష్ణువులు.
వారిని పరీక్షించడానికి, మూడు ప్రపంచాలను లింగాకార కాంతి స్తంభంగా మార్చి అద్యంతాలను
దర్శించి రమ్మన్న శివుడు.
గెలుపుకోసం అబద్ధమాడిన బ్రహ్మను పుాజానర్హునిగా శపించిన శివుడు.
సత్యము పలికిన విష్ణువుకు శాశ్వత పుాజార్హతలు
కలిగించిన దేముడు.
శివుడు పాక్షికంగా మండుతుా కనిపించే 12 జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించీ తరించుమీశ్వరీ
********************************************
No comments:
Post a Comment