Wednesday, March 9, 2022

ధన్యోస్మి .

పాండురంగ విఠల పంచపది..

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

పంచపది  ప్రక్రియ రుాపకర్తలు.
కవన సాహిత్య రంగానికి మాననీయ మహారాజులు.
కవులు కళాకరులను ప్రోత్సహించే గుణమున్న 
ఆదరణీయ అధ్యాపకులు ॥
సాటి లేని రచనల మేటి కవులైననుా నిరాడంబరులు॥
వారి ఆశీర్వాదామృత జల్లుల తో జగదీశ్వరీ 
జన్మము  ధన్యమైనది  విఠలా ॥

No comments:

Post a Comment