Thursday, June 1, 2023

అంశ పరిశీలన

ఒక అంశం ఇచ్చినప్పుడు ఆ అంశం గురించి కొంచెం అధ్యయనం చేసిన యెడల పట్టు దొరుకుతుంది. దాని వల్ల మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. నేను రాయదలచుకున్నపుడు కొంత చదువుతాను.  ప్రతి రోజూ వేణుగోపాలరావు గారు, సదయ్య మాస్టారు, ఉమాదేవి గారు, రాధికారాణి గారు, జగదీశ్వరీమూర్తి గారు, వరలక్ష్మి గారు, మా పుల్లారావు గారు వంటి  పెద్దలు ఏమి రాశారో చదువుతాను.*

No comments:

Post a Comment