13/06/2023.
మహతీ సాహితీ కవి సంహమం .
ప్రక్రియ : రుబాయిలు.....
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
తొలిసారి నినుజుాడ మది రేగె కలకలం .
మలిసారి నిను గుాడు కల లేగ ప్రతిక్షణం.
ఈనాటి మనబంధ మేనాటి దోకదా..
నినువీడి మనలేని మదిలోన కలవరం
నా ప్రేమ జల్లులే మేఘమై కురియాలి
నీ వలపు, బంధమే వెన్నెల్లు పంచాలి
ఆవేల్పు లండగా ఆశీస్సు లీయగా
మనజంట పంటగా పుావులై విరియాలి ॥
No comments:
Post a Comment